కనకదుర్గ ఆలయ కమిటీ నియామకం

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ :

కనకదుర్గ ఆలయ కమిటీ నియామకం

  • దుర్గగుడి ఆలయ బోర్డు సభ్యలుగా 16 మందిని నియమిస్తూ ప్రభుత్వ నిర్ణయం.
  • కొద్ది రోజుల క్రితం దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా బొర్రా రాధాకృష్ణని నియమించిన ప్రభుత్వం.
  • దుర్గగుడి ఆలయ కమిటీ సభ్యులుగా…..

అన్నవరపు వెంటక శివ పార్వతి – పెనమలూరు – టీడీపీ

అవ్వారు శ్రీనివాసరావు-విజయవాడ వెస్ట్ -బీజేపీ

బడేటి ధర్మారావు -విజయవాడ సెంట్రల్ -టీడీపీ

గూడపాటి వెంటక సరోజినీ దేవి -మైలవరం- టీడీపీ

జీవీ నాగేశ్వర్ రావు – రేపల్లె – టీడీపీ

హరికృష్ణ – హైదరాబాద్ -టీడీపీ తెలంగాణ

జింకా లక్ష్మీ దేవి – తాడిపత్రి – టీడీపీ

మన్నె కళావతి-నందిగామ -టీడీపీ

మోరు శ్రావణి -దెందులూరు – టీడీపీ

పద్మావతి ఠాకూర్ -విజయవాడ వెస్ట్ – జనసేన

పనబాక భూ లక్ష్మి – నెల్లూరు రూరల్ – టీడీపీ

పెనుమత్స రాఘవ రాజు – విజయవాడ సెంట్రల్ – బీజేపీ

వెలగపూడి శంకర్ బాబు – పెనమలూరు – టీడీపీ

సుకాశి సరిత–విజయవాడ వెస్ట్ – టీడీపీ

తంబాళపల్లి రమాదేవి – నందిగామ – జనసేన

తోటకూర వెంటక రమణా రావు – తెనాలి – జనసేన