భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ :
కనకదుర్గ ఆలయ కమిటీ నియామకం
- దుర్గగుడి ఆలయ బోర్డు సభ్యలుగా 16 మందిని నియమిస్తూ ప్రభుత్వ నిర్ణయం.
- కొద్ది రోజుల క్రితం దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా బొర్రా రాధాకృష్ణని నియమించిన ప్రభుత్వం.
- దుర్గగుడి ఆలయ కమిటీ సభ్యులుగా…..
అన్నవరపు వెంటక శివ పార్వతి – పెనమలూరు – టీడీపీ
అవ్వారు శ్రీనివాసరావు-విజయవాడ వెస్ట్ -బీజేపీ
బడేటి ధర్మారావు -విజయవాడ సెంట్రల్ -టీడీపీ
గూడపాటి వెంటక సరోజినీ దేవి -మైలవరం- టీడీపీ
జీవీ నాగేశ్వర్ రావు – రేపల్లె – టీడీపీ
హరికృష్ణ – హైదరాబాద్ -టీడీపీ తెలంగాణ
జింకా లక్ష్మీ దేవి – తాడిపత్రి – టీడీపీ
మన్నె కళావతి-నందిగామ -టీడీపీ
మోరు శ్రావణి -దెందులూరు – టీడీపీ
పద్మావతి ఠాకూర్ -విజయవాడ వెస్ట్ – జనసేన
పనబాక భూ లక్ష్మి – నెల్లూరు రూరల్ – టీడీపీ
పెనుమత్స రాఘవ రాజు – విజయవాడ సెంట్రల్ – బీజేపీ
వెలగపూడి శంకర్ బాబు – పెనమలూరు – టీడీపీ
సుకాశి సరిత–విజయవాడ వెస్ట్ – టీడీపీ
తంబాళపల్లి రమాదేవి – నందిగామ – జనసేన

తోటకూర వెంటక రమణా రావు – తెనాలి – జనసేన