
భారత్ న్యూస్ విశాఖపట్నం..సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య Ammiraju Udaya Shankar.sharma News Editor…కళాశాలలను తీసుకురావాలని సంకల్పించారు వైయస్ జగన్. ప్రజలకు ఆరోగ్యభద్రత కల్పించాలనే లక్ష్యంతో, నిర్దేశిత కాలంలో ప్రారంభించేలా ఈ కాలేజీల నిర్మాణం మా ప్రభుత్వం చేపట్టింది. మన్యం ప్రాంతంలో కూడా ఒక ట్రైబల్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను ఆపేస్తూ ఆదేశాలివ్వడమే కాదు, కొత్తగా వచ్చిన మెడికల్ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాసింది.
-విడదల రజిని గారు, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి

