భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…శ్రీకాకుళం జిల్లా:
పలాసలో 18.55కేజీల గంజాయి పట్టివేత
గంజాయి రవాణాకు సుజిత్ సూర్జెయా అనే బస్సు డ్రైవర్ తో బేరం కుదిరించుకున్న గంజాయి వ్యాపారి
మహారాష్ట్రలోని పూనే చెందిన చావస్ కు గంజాయి తరలిస్తున్న వైనం
పలాస రైల్వే స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ ముద్దాయి
7 ప్యాకెట్లుగా ప్యాకెట్లుగా అమర్చుకున్న గంజాయి
18.55 కేజీల గంజాయిని స్వాధీనం పరుచుకున్న కాశీబుగ్గ పోలీసులు
