ys jaganmohan reddy, the Chief minister of our state, has

మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప మహా పాదయాత్ర చేపట్టి నేటికి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, నందికొట్కూరు పట్టణంలోని, అల్లూరు రోడ్డు, పాత బస్టాండ్ సెంటర్లో వున్న దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మన నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు.ఆర్థర.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి , రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ శుకూర్ మున్సిపల్ కౌన్సిలర్లు ధర్మారెడ్డి మొల్ల జాకీర్ హుస్సేన్ వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ షేక్. ఇనాయతుల్లా మాజీ సింగిల్ విండో ఛైర్మన్ చందమాల బాలస్వామి వైసీపీ నాయకులు పేరుమాల.జాన్ తమడపల్లి విక్టర్, అయ్యన్న, శాతనకోట వెంకటేశ్వర్లు, భాస్కర్, వలి, శంకరయ్య,ముజీబ్, శ్రీనాథ రెడ్డి, వెంకటస్వామి, ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

భారత్ న్యూస్ విజయవాడ,

మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప మహా పాదయాత్ర చేపట్టి నేటికి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, నందికొట్కూరు పట్టణంలోని, అల్లూరు రోడ్డు, పాత బస్టాండ్ సెంటర్లో వున్న దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మన నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు.ఆర్థర.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి , రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ శుకూర్ మున్సిపల్ కౌన్సిలర్లు ధర్మారెడ్డి మొల్ల జాకీర్ హుస్సేన్ వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ షేక్. ఇనాయతుల్లా మాజీ సింగిల్ విండో ఛైర్మన్ చందమాల బాలస్వామి వైసీపీ నాయకులు పేరుమాల.జాన్ తమడపల్లి విక్టర్, అయ్యన్న, శాతనకోట వెంకటేశ్వర్లు, భాస్కర్, వలి, శంకరయ్య,ముజీబ్, శ్రీనాథ రెడ్డి, వెంకటస్వామి, ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.