Complaint to the United Nations on the attack on Sri Krishna – Bullies on journalists are political

bharath News Vijayawada,,,శ్రీకృష్ణ పై దాడిపై ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు – విలేకరులపై గుండాలు రాజకీయ పార్టీలు పోలీసుల దాడులు పైశాచికత్వానికి పరాకాష్ట – దీనిని తీవ్రవాద చర్యగా పరిగణించాలి – ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సీనియర్ జర్నలిస్ట్ టీవీ రిపోర్టర్ డబ్ల్యు ఏ జె ఏ ప్రతినిధి అంబాసిడర్ డాll ఆకుల సతీష్ యాంకర్ పార్ట్:- భారత దేశంలో ప్రతిరోజు ఏదో ఒకచోట విలేకరులపై దోషణలు దాడులు మానభంగాలు హత్యాయత్నాలు హత్యలు నిత్యకృతంగా మారుతున్నాయని గతవారం ఐక్యరాజ్యసమితి విలేకరులపై దాడులను తీవ్రవాద చర్యగా యుద్ధ నేరంగా పరిగణించాలని అన్ని దేశాలకు ఆర్డినెన్స్ చేసిందని కేరళ అలహాబాద్ ఢిల్లీ హైకోర్టులు సుప్రీంకోర్టు విలేకరులను దూషించిన దాడి చేసిన 5 లక్షల వరకు జరిమానా 5 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చని స్పెషల్ రూలింగ్ పాస్ చేశారని విలేకరులపై దాడులను ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం పై దాడిగా పరిగణించాలని అటల్ బిహారీ వాజ్పేయి విలేకరిగా దేశ చరిత్రను మార్చాడని బాలా సాహెబ్ డాక్రే విలేకరిగా కార్టూనిస్టుగా శివసేన పార్టీకి మహారాష్ట్రలో అంకురార్పణ చేసి దేశ చరిత్రను తిరగ రాశాడని మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం డి కంపెనీని దేశం నుండి పిచ్చికుక్కలను తరిమినట్లు తరిమి కొట్టారని అదే నేటి బిజెపి రాజ్యాధికారానికి తొలిమెట్టని పెరియార్ రామస్వామి విలేకరిగా తమిళనాడులో బ్రాహ్మణ బానిసత్వం నుండి ద్రావిడులను విడిపించి డీఎంకే పార్టీకి బీజం వేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విలేకరిగా జీవితం ప్రారంభించి కెసిఆర్ కుటుంబ పాలనను దొరల బానిసత్వాన్ని పారద్రోలాడని నేడు అనంతపురం జిల్లా రాప్తాడు లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సాక్షిగా ప్రభుత్వం నిర్వహించిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరి కెమెరామెన్ శ్రీకృష్ణ టీవీ5 కెమెరామెన్ తతదితరులపై జరిగిన దాడి కూడా జరగబోయే నూతన చరిత్ర అధ్యయానికి మొదటి మెట్టని ఇటువంటి చర్యల వల్ల విలేకరుల ఆత్మ ధైర్యం దెబ్బతీశామనుకోవటం పిచ్చకు పరాకాష్ట అని యుద్ధరంగం నుండి తీవ్రవాద దాడుల వరకు ప్రతి వార్తను ఎండనక వాననక పగలనకారయినక ఆకలి దప్పులను మరచి ప్రజలకు అందించే విలేకరులపై దాడులు ప్రభుత్వాలకి సిగ్గుచేటని విలేకరులపై దాడుల విషయంలో భారత దేశంలో అన్ని జర్నలిస్ట్ సంఘాలు సమయతమై ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి దోషుల ఎవరైనా కఠినంగా శిక్షింపబడేలా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి తేవాలని ఇకముందు విలేకరులపై జరిగే ప్రతి దాడిని ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేస్తానని అంబాసిడర్ డాll ఆకుల సతీష్ తెలిపారు�