భారత్ న్యూస్ విజయవాడ…
పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్, అధికార యంత్రంగామే బాధ్యత వహించాలి.
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
పెన్షన్ పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఏపీలో దాదాపు 1,25,000 మంది సచివాలయ సిబ్బంది ఉండగా, 66 లక్షల మందికి పెన్షన్లు సకాలంలో ఎందుకివ్వలేరు?
పెన్షన్ల పంపిణీపై అధికార వైసిపి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది.
వైసీపీ నేతలు చెప్పగానే రాజీనామాలు చేయడానికి వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా? వైసిపి కార్యకర్తలా?
రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి.
- రామకృష్ణ.