బత్తల వాళ్ళం లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో కరిపేట కాలువ తెగి పంట పొలాలు మీదగా ప్రవహిస్తున్నాయి
తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు
భారత్ న్యూస్
డిసెంబర్ 1, 2023
వరదయ్యపాలెం మండలం బత్తల వాళ్ళం లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో కరిపేట కాలువ తెగి పంట పొలాలు మీదగా ప్రవహిస్తున్నాయి దీంతో రైతులు వేరుశనగ వారి వంటి పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులకు వెంటనే ప్రభుత్వం ద్వారా సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు అలాగే ఉన్నత అధికారులు కరిపేట కాలువ పై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు