A herd of elephan
పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన పులివర్తి నాని
వరి పంటను నాశనం చేసిన ఏనుగుల గుంపు
పాకాల ( భారత్ న్యూస్ )
చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, పదిపుట్ల బైలు గ్రామం పెరమాల గుడిపల్లి మరియు పేరసానిపల్లి గ్రామలలో ఏనుగులు బీభక్షం సృష్టించాయి. విషయం తెలుసుకున్న చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. ప్రతి సంవత్సరం వేట రైతులు వరి నారు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. పంటలపై ఏనుగులు ధ్వంసం చేయడం బాధాకరం. ఏనుగులు ధ్వంసం చేసిన పంటకు అధికారులు తక్షణమే పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నాని కోరారు
ts destroyed the rice crop