why andhra pradesh needs Jaganne program on Wednesday Palleku

మన జననేత శ్రీ. YS జగన్‌మోహన్‌రెడ్డి గారు మరియు YSR కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు శ్రీ బైరెడ్డిసిద్దార్థరెడ్డి గారి“ ఆదేశాల మేరకు

నందికొట్కూరు భారత్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం బుధవారం పల్లెకు పోదాం(సంక్షేమ పథకాల బోర్డు జెండా ఎగురవేయడం,ఇంటిటి ప్రచార కార్యక్రమం,నాయకులతో బేటీ కార్యక్రమం కొనిదేలా గ్రామం 2లో జరిగింది ముఖ్య అతిధులు *నందికొట్కూరు వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు రవి యాదవ్ మరియు మండల జె సి ఎస్ కన్వీనర్ ఓంకార్ రెడ్డి వీరు ఇద్దరు మన ఆంధ్రప్రదేశ్ కి జగన్ననే ఎందుకు కావాలంటే అనే విషయం పై పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ,నందికొట్కూరు మండల ఎంపీపీ మురళి కృష్ణ రెడ్డి జడ్పిటిసి కలిమునిసా నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రాహాత్ జబ్బార్ ,బ్రాహ్మణ కొట్కూరు సింగిల్ విండో చైర్మన్ మద్దూరు సతీష్ రెడ్డి ,నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ లక్ష్మి కాంతరెడ్డి, వైస్ ఎంపీపీ పబ్బతి జ్యోతి రవి సురేష్,కొనిదేలా వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు చల్లా శ్రీకాంత్ రెడ్డి, వంగల ప్రతాప్ రెడ్డి,లక్ష్మి రెడ్డి, కొంగర అయ్యన్న, వెంకట నాగశేషులు, కురువ మల్లయ్య, కొంగర రమణ, కొంగర రాజు, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు బైరెడ్డి శ్రీధర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రమణ,ఉప సర్పంచ్ యేసురత్నం నందికొట్కూరు మండల వైస్ ఎంపీపీ లు, ఎంపిటిసి లు,సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు,కొనిదేలా గ్రామ వైస్సార్సీపీ నాయకులు,మండల కమిటీ సభ్యులు,గృహ సారథులు, వాలంటీర్స్,గ్రామ ప్రజలు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, *జగనన్న సైన్యం,బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు