our nandi kotkur legislators organized the program

భారత్ న్యూస్ విజయవాడ,

పగిడ్యాల మండలం, పాత ముచ్చుమర్రి గ్రామ సచివాలయ పరిధిలో మొదటి రోజు గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన మన నందికొట్కూరు శాసనసభ్యులు
తొగురు ఆర్థర్

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్ద ఆంజనేయులు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి జడ్పిటిసి పుల్యాల.దివ్య , ఎంపీపీ మల్లీశ్వరి, మండల నాయకులు పుల్యాల. నాగి రెడ్డి మాజీ సర్పంచ్ మద్దిలేటి, వెంకటరమణ, మండల తహసిల్దార్ భారతి మండల అభివృద్ధి అధికారి వెంకటరమణ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.