ఏలూరు జిల్లా ముదినేపల్లి:::(భారత్ న్యూస్) మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరిజాన్ వాస్తవం రా దోస్త్ తు హై మేరి ప్యార్ కిదోస్త్ , ముదినేపల్లి మండలంలోని పెదపాలపర్రు గ్రామంలో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 1987–1988 సంవత్సరంలో ఉన్నత విద్య అభ్యసించి నిజ జీవితములో సంఘంలో ఉన్నత,గౌరవముగా జీవించటనికి వివిధారంగాలలో పనిచేస్తూ, ఉద్యోగస్తులై వివాహితులై సంతానాలతో నిత్యం బిజీగా ఉంటూ ఎవరికి వారే యమునా తీరే మారి స్వార్డంతో ఏంత్రిక జీవితాలతో జీవిస్తూ విద్యాబ్యాసం మొదలైన నాటినుండి స్నేహ సంబంధ,బాంధవ్యాలు, మరచిపోతున్న ఈరోజుల్లో మాస్నెహ కుటుంబం మరువకుండా ఒక్కటవ్వాలని,స్నేహబందాన్ని, కడవరకు కొనసాగించాలని, నడుము బిగించి,సమాజంలో ఆదర్శ స్నేహితులు గా చెరగని ముద్రవైయ్యాలనే సంకల్ప బలముతో,నాటి విద్యాకాల సమయంలోని మధుర స్మృతులని తలుచుకొంటూ కడదాకా మన అందరి స్నేహం ఎప్పుడు ఇలానే కలసివుండాలని,ప్రతిజ్ఞతో ముందుకు సాగుతూ ఈరోజు గెట్2గెథర్ కార్యక్రమాన్ని మిత్రులు,అందరము ఆందోత్సా హాలతో ,హైద్రాబాద్ లోని ఫామ్ హౌస్లో జరుపుకుంటున్నామని, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియచేసారు.
Again and again this day will not come, Snehanikanna minna lokana no, dost
![](https://www.bharathnewsapp.com/wp-content/uploads/2023/12/marij.jpeg)