bharath News Vijayawada,వచ్చేవారం భేటీకానున్న మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి పొత్తు ఖరారు వచ్చేవారం సోమ మంగళవారాల్లో ఎన్డీఏ కూటమి పొత్తు ఖరారు కానుందని ఢిల్లీ వర్గాల విశ్వసనీయ సమాచారం ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీతో పొత్తు విషయమై తొలి విడత ఢిల్లీలో చర్చలు జరిపారు దానిపై వచ్చేవారం ఢిల్లీకి రావాల్సిందిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను మోడీ బిజెపి వర్గాలు పిలుపునిచ్చినట్లు ఢిల్లీ నుండి కీలక సమాచారం రాష్ట్రంలో బిజెపి రెండు వర్గాలుగా ఉంటూ ఒక వర్గం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు మరొక వర్గం జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తున్నాయని జగన్ మోహన్ రెడ్డి వర్గం ఎన్డీఏతో బాబు కళ్యాణ్ పొత్తు కుదుర్చుకోనివ్వకుండా మోడీని వారి వైపు తిప్పుకున్నారని జగన్మోహన్ రెడ్డి కుటుంబం కేసుల విషయంలో మోడీ బిజెపి నాయకుల ఇన్ఫ్లెన్స్ను ఉపయోగించుకొని జగన్ కుటుంబం జైలుకు వెళ్లకుండా లాబీయింగ్ చేస్తున్నారని జగన్ అయితే చెప్పింది చేస్తూ నోరు మూసుకుని ఉంటాడని రాజ్యసభ ఓటింగ్లో వైఎస్ఆర్సిపి ఎంపీల చేత ఓటింగ్ చేస్తాడని చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో తలనొప్పినని ప్రత్యేక హోదా ప్యాకేజీ అంటూ నిలదీస్తారని మోడీని పక్క దారి పట్టిస్తున్నందున ఎన్డీఏ కూటమి పొత్తు ఖరారు చేసుకోవడానికి సుముఖంగా లేదని తెలిసింది అయితే ఎన్నికలు అతి సమీపంలో ఉన్నందున జగన్ గ్రాఫ్ పూర్తిగ డ్యామేజ్ అయినందున ఇప్పుడు పొత్తు విషయంలో ప్రజలకు క్లారిటీ ఇవ్వటం కోసం జగన్ను పక్కనపెట్టి టీడీపీ జనసేనతో ఎన్డీఏ పొత్తు కుదుర్చుకుంటున్నట్లు ఢిల్లీ వర్గాల విశ్వసనీయ సమాచారం