ఈరోజు మచిలీపట్నం బార్ ఆసోసియేషన్ లో బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు

భారత్ న్యూస్ విజయవాడ…ఈరోజు మచిలీపట్నం బార్ ఆసోసియేషన్ లో బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మచిలీపట్నం బార్ ప్రెసిడెంట్ తుంగల హరిబాబు గారు జనరల్ సెక్రెటరీ కొట్టి రఘు రామ్ గారు బోరుగడ్డ అశోక్ కుమార్ గారు సిద్ధినేని సాయిబాబు గారు వేణు గారు జీవీఎల్ నరసింహారావు గారు సమండశివ గారు ఇంకా మరియు సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రావు గారికి ఘన నివాళులు అర్పించారు మచిలీపట్నం బార్ అసోసియేషన్.