However, Prime Minister Narendra Modi, Home Minister Amit Shah and other key ministers were not

భారత్ న్యూస్ విజయవాడ,అయితే దాడి జరిగిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా తదితర కీలక మంత్రులు పార్లమెంట్లో లేకపోవటాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తదితరులు అనుమానిస్తున్నారు బిజెపి ఎంపీ ప్రతాప్ సింహాను అడగగా మనోరంజన్ డి తండ్రికి నేను పాసులు ఇచ్చానని విరికి నాకు ఏ సంబంధం లేదని ఎంపీ ప్రతాప్సింహ తప్పించుకున్నాడు లలిత్ జాకు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమత బెనర్జీతో సంబంధాలు ఉన్నాయని బిజెపి ఆరోపిస్తోంది కాంగ్రెస్ తదితర పార్టీలు బిజెపి అగ్ర నాయకులు నరేంద్ర మోడీ అమిత్ షాలు తీవ్రవాదులని వారు భారత్ నుంచి వెళ్లిపోయి 20 సంవత్సరాలు పాకిస్తాన్లో అక్కడే తీవ్రవాదుల సహకారం లేకుండా ఎలా బ్రతికి తిరిగి భారత వచ్చారని విమర్శిస్తోంది బిజెపి ప్రతిష్టను దెబ్బతీయటానికి ఎన్నికల ముందు కాంగ్రెస్ కుట్రలని బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు అయితే బిజెపి ప్రతిపక్షాలు నియంతలైన నరేంద్ర మోడీ అమిత్షాలు ప్రతిపక్షాలను అంతమొందించడానికి కుట్ర పన్నుతున్నారని టీమిండియా పార్టీల బిజెపి పై విరుచుకుపడ్డాయి దీనిపై మాజీ సిబిఐ డైరెక్టర్లు విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులో మాట్లాడుతూ ఇది పూర్తిగా భద్రత వైఫల్యం అని తీవ్రవాదులను వెంటనే పట్టుకోలేకపోగా వార్తను చిత్రీకరిస్తున్న విలేకరులను భద్రతా సిబ్బంది అడ్డుకోవడం అమానుషమని దీనిపై అంతర్జాతీయంగా పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలని నేటి నూతన పార్లమెంట్ భవనం భద్రత విషయంలో పూర్తిగా విఫలమైందని పాత తుగ్లక్ కాలం నాటి భవనమే పటిష్టమైనదని విశ్లేషణలో పేర్కొన్నారు దీనిపై విమర్శకులు మాట్లాడుతూ విచిత్ర వేషాలతో ప్రపంచమంతా తిరిగి డబ్బాలు కొట్టుకునే మోడీ అమీషా తదితరులు పార్లమెంట్ భద్రతలోని పూర్తిగా విఫలమయ్యారని వాళ్ళు అధికారంలోకి రావడానికి తరచూ నోట్లు మార్పిడి చేసి భారతదేశాన్ని ఆర్థిక నా�