భారత్ న్యూస్ విజయవాడ,పెద్దాపురం మినరల్ మరియు మైనింగ్ అధికారులపై ఏసీబీ మరియు ఈడి అధికారుల మెరుపు దాడి వార్త వివరణ:- పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండలను అక్రమంగా మైనింగ్ చేసి మాయం చేసిన మాఫియా ముఠాలపై చర్యలు తీసుకోలేదని కొండలను అక్రమంగా తవటాన్ని ఆపలేదని స్థానిక సర్పంచి రాయని కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ ఈడీ అధికారులు రంగంలోకి దిగి మినరల్ మరియు మైనింగ్ అధికారులపై మెరుపు దాడులు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ముఖ్య గమనిక:- గత కొంతకాలంగా సాఫ్ట్వేర్సాంకేతిక లోపాల వల్ల మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ నిపుణులు చెప్పిన వైరస్ ప్రభావం కారణంగా నా ఫోన్ లోని సాఫ్ట్వేర్ పూర్తిగా పాడైపోయి ప్రాసెసర్ పాడు అవ్వడంతో ప్రతిరోజు వార్తలను మీకు చేరవేయలేనందుకు చింతిస్తున్నాను మరి ముఖ్యంగా పీకే ఐ ప్యాక్ టీముల ప్రభావం వల్ల చాలామంది విలేకర్ల ఫోన్లు కరెక్ట్ అవుతున్నాయని సాఫ్ట్వేర్ నిపుణులు సూచిస్తున్నారు సరేన ఫోన్ సెక్యూరిటీ యాప్ ను ప్రతి విలేఖరి డౌన్లోడ్ చేసుకుని స్పాన్ గార్డును ఎప్పుడు ఆన్ లో ఉంచుకోవాలని తెలిపారు దయచేసి మన్నించగలరు
acb and ed against peddapuram mineral and Mining authorities
![](https://www.bharathnewsapp.com/wp-content/uploads/2023/11/author-1.jpeg)