భారత్ న్యూస్ అవనిగడ్డ,,
కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాలు
రాజమండ్రీలో 28 మంది వాలంటీర్లు రాజీనామా
మమ్మలని టీడీపీ, జన సేన నాయకులు బెదిరింపులతో పాటు హీనంగా చూస్తున్నారు.
రాజీనామ చేసి ప్రజల్లోకి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి వివరిస్తాము అని తెలిపారు.