ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం.

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం.

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌. రాష్ట్ర అభివృద్ధితో పాటు పెరగనున్న రైల్వే మౌలిక సదుపాయాలు, ఉద్యోగ వ్యాపార అవకాశాలు.