తిరుపతిలో ముంతాజ్ హోటల్‍కు భూకేటాయింపుల రద్దు

భారత్ న్యూస్ తిరుపతి….తిరుపతిలో ముంతాజ్ హోటల్‍కు భూకేటాయింపుల రద్దు

20 ఎకరాలు భూమి కేటాయించిన గత వైసీపీ ప్రభుత్వం

భూకేటాయింపులు రద్దు చేయాలని ధార్మిక సంస్థల ఫిర్యాదులు

తాజాగా రద్దు చేస్తూ ఏపీ పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ