మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించే తీర్మానానికి ఈరోజు రాజ్యసభ ఆమోదం పలికింది.

భారత్ న్యూస్ ఢిల్లీ…..మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించే తీర్మానానికి ఈరోజు రాజ్యసభ ఆమోదం పలికింది.