AIMIM అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ…

భారత్ న్యూస్ హైదరాబాద్…AIMIM అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ….

ప్రస్తుతం పార్టీ తరఫున మాట్లాడుతున్న వారికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నట్టుందని, కాబట్టి కేసీఆర్ మళ్లీ పగ్గాలు చేతపట్టాలని అన్నారు.

BRS అధికారంలో ఉన్న సమయంలో, అప్పటి ఓ బోర్డు చైర్మన్ కుమారుడు ఇలాంటి కేసులోనే ఆరోపణలు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.

అప్పుడు BRS ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు….