ఏపీలో యథావిధిగా డీఎస్సీ షెడ్యూల్.. సుప్రీంకోర్టు స్పష్టం

భారత్ న్యూస్ ఢిల్లీ….ఏపీలో యథావిధిగా డీఎస్సీ షెడ్యూల్.. సుప్రీంకోర్టు స్పష్టం

టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఆరుగురు అభ్యర్థులు

అభ్యర్థులు లేవనెత్తిన అంశంలో సరైన కారణాలు లేవని అభిప్రాయపడిన ధర్మాసనం

ఈ మేరకు టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని ఆదేశాలు జారీ.