భారత్ న్యూస్ విశాఖపట్నం..191 దేశాలకు ఔషధాల్ని ఎగుమతులు చేస్తూ ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ గా భారత ఔషధ పరిశ్రమ ఖ్యాతిగాంచిందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

🔷ప్రపంచ జనరిక్ మందుల సరఫరాలో 20% వాటాతో, భారత్ మూడవ స్థానంలో ఉందని, 2030 సంవత్సరం నాటికి ఈ మార్కెట్ విలువ 130 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనావేసింది