భారత్ న్యూస్ విశాఖపట్నం..అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్ లో ప్రసంగించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కే.ఏ.పాల్
భారత్, అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలన్న కే.ఏ.పాల్
ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని పిలుపు
ప్రస్తుతం జరుగుతున్న 58 యుద్ధాల వల్ల లక్షలాది ప్రాణాలు పోవడమే కాకుండా, ట్రిలియన్ల డాలర్లు వృథా అవుతున్నాయని ఆవేదన

యుద్ధాలు ఆగిపోవాలని ప్రత్యేకంగా ప్రార్థించిన డా.కే.ఏ.పాల్