అనకాపల్లి ఎమ్మార్వో ఆఫీస్ లో ఏసీబీ దాడులు..

భారత్ న్యూస్ విశాఖపట్నం..అనకాపల్లి ఎమ్మార్వో ఆఫీస్ లో ఏసీబీ దాడులు..

ఏసీబీ చిక్కినఅనకాపల్లి మండలం మారేడు పూడి,అక్కిరెడ్డిపాలెం విఆర్ఓ..

సంబంధిత బాధితుడు  ఫిర్యాదు మేరకు నిఘవేసిన ఏసీబీ అధికారులు…

అక్కిరెడ్డిపాలెం గ్రామం లో సాలాపు శ్రీను కు చెందిన వ్యవసాయ భూమి ముటేషన్ కొరకు 30 వేల లంచం డిమాండ్ చేసిన సూర్యనారాయణ..

అక్కిరెడ్డిపాలెం ఇంచార్జ్ విఆర్ఓగా పనిచేస్తున్న సూర్యనారాయణ 20000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..

అనకాపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల విచారణ….