భారత్ న్యూస్ విజయవాడ…విమాన ప్రమాదంలో కుటుంబానికి రూ.319 కోట్ల పరిహారం
విమాన ప్రమాదంలో మరణించిన ఓ భారత మహిళా కుటుంబానికి రూ.319 కోట్ల పరిహారం అందించనున్నారు.
2019లో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ విమానం కూలిన ఘటనలో 157 మంది దుర్మరణం చెందారు. అందులో భారత్కు చెందిన శిఖా గార్గ్ కూడా ఉన్నారు.
ఈ ప్రమాదానికి గానూ ఆమె కుటుంబానికి 36 మిలియన్ డాలర్లు MINUTES AGO చెల్లించాలని విమాన సంస్థని కోర్టు ఆదేశించింది.
శిఖా.. విమాన ప్రమాదంలో కుటుంబానికి రూ.319 కోట్ల UNOలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్న సమయంలో పరిహారం మరణించారు.
