నేడు ఏపీ కేబినెట్ సమావేశం

భారత్ న్యూస్ రాజమండ్రి…నేడు ఏపీ కేబినెట్ సమావేశం

ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం.

14,15న విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చ.

12వ SIPBలో నిర్ణయం తీసుకున్న రూ.ల‌క్ష కోట్లు పెట్టుబ‌డుల‌కు ఆమోదం తెలిపే అవకాశం.

మొంథా తుఫాన్ ప్రభావం, నష్టం అంచనాలతో పాటు కేంద్ర బృందం పర్యటనపై చర్చించనున్న కేబినెట్‌.

NaBFID నుంచి రూ.7,500 కోట్లు రుణం తీసుకునేందుకు..
CRDAకు అనుమ‌తి ఇవ్వనున్న ఏపీ కేబినెట్‌.

కొత్త జిల్లాలు, రెవిన్యూడివిజన్ల ఏర్పాటుపై నిర్ణయం.