
భారత్ న్యూస్ మంగళగిరి…తొక్కిసలాట ఘటన.. మృతులకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా.. అండగా ఉంటామన్న లోకేశ్..
Ammiraju Udaya Shankar.sharma News Editor…కాశీబుగ్గలోని తొక్కిసలాట ఘటనాస్థలాన్ని మంత్రి లోకేశ్ పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఆలయాన్ని 94 ఏళ్ల వృద్ధుడు సొంత ఖర్చుతో నిర్మించారని తెలిపారు.
