మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నాడు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నాడు

Ammiraju Udaya Shankar.sharma News Editor…చిరు వ్యాపారులను తన స్వార్థంతో రోడ్డున పడేస్తున్నాడు

కొల్లు రవీంద్ర కట్టే నిర్మాణాలకు మున్సిపల్‌ ప్లాన్‌ లేకపోయినా.. రోడ్డు విస్తరణ పేరుతో కొల్లు రవీంద్ర కాంప్లెక్స్‌ వద్ద తక్కువ స్థలం వదిలి.. రోడ్డుకి మరోవైపు ఉన్న వారి స్థలం ఎక్కువ పోయేలా చేస్తున్నాడు

కొల్లు రవీంద్ర కుట్రను ఎండగడతాం.. వైయస్‌ జగన్ గారు అధికారంలోకి రాగానే విచారణ చేపడతాం

-పేర్ని నాని గారు, మాజీ మంత్రి