దేశంలో ఇంధనం విప్లవానికి ఏపీ ప్రధాన కేంద్రం.

భారత్ న్యూస్ మంగళగిరి…దేశంలో ఇంధనం విప్లవానికి ఏపీ ప్రధాన కేంద్రం.

సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు రూ. 1730 కోట్ల వ్యయంతో నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. – ప్రధాని నరేంద్ర మోదీ.