…భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ ఓట్ చోరీ బాగోతంపై విచారణకు ఆదేశించిన ఎన్నికల అధికారి
ఇటీవల ఓట్లు నమోదు చేయించి, దొంగ ఓటర్ ఐడీ కార్డులు పంపిణి చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
యూసుఫ్ గూడ డివిజన్ కృష్ణానగర్లోని 8-3-231/బీ/160 ఇంట్లో ఇటీవల 43 ఓట్లు నమోదు

దీనిని సుమోటోగా స్వీకరించి, విచారణకు ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమీషనర్ ఆర్వీ కర్ణన్