భారత్ న్యూస్ నెల్లూరు….ప్రజా పాలన దినోత్సవం రోజున విద్యార్థులను ఇబ్బంది పడుతున్న అధికారులు.
ఓసిటి మైదానంలో నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమానికి విద్యార్థులను తరలిస్తున్న వైనం.
కాశిబుగ్గ గుడి బడి నుండి ఓ సిటీ వరకు కాలినడకన తరలింపు.
కాలినడకతో తీవ్ర ఇబ్బందులకు గురైన విద్యార్థులు.
