మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్ లోని ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన ఏపీ వాసులు.

భారత్ న్యూస్ నెల్లూరుA. Udaya Shankar.sharma News Editor….అమరావతి :…మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్ లోని ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన ఏపీ వాసులు

ఖాట్మాండూ నుంచి మొదటగా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రత్యేక విమానం

విశాఖకు చేరుకోనున్న 104 మంది ఏపీ వాసులు, మరో 40 మంది తిరుపతికి చేరిక

ఏపీ వాసులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిన కూటమి ప్రభుత్వం

విశాఖ, తిరుపతి విమానాశ్రయాల్లో తెలుగువారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, అధికారులు

ఆయా విమానాశ్రయాల నుంచి వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించిన మంత్రి నారా లోకేష్

ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో బయలుదేరిన 144 మంది తెలుగువారు

అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రత్యేక విమానం

నేపాల్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు కృషిచేసిన నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఏపీ వాసులు..