రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో అభివృద్ధికి అనుమతి

భారత్ న్యూస్ అనంతపురం…రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో అభివృద్ధికి అనుమతి

రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడ్‌లో అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఏర్పాటు కానున్న ప్రాంతాలు:

📍ఆదోని
📍మదనపల్లి
📍మార్కాపురం
📍పులివెందుల
📍పెనుకొండ
📍పాలకోల్లు
📍అమలాపురం
📍నర్సీపట్నం
📍బాపట్ల
📍పార్వతీపురం

➡️ మొదటి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో కాలేజీలు అభివృద్ధి చేయనున్నారు.

➡️ మిగిలిన ఆరు కాలేజీలు సాధ్యాసాధ్యాలు పరిశీలన పూర్తి అయిన వెంటనే ప్రారంభం కానున్నాయి.