భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..25 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్
TG: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ మీటింగ్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రేవంత్ రెడ్డికి చేరినట్లు సమాచారం.

ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది.