భారత్ న్యూస్ గుంటూరు ….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త..
పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి రూ.కోటి లబ్ధి
📍ఏపీలో పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
ఏపీలో కార్మికుల భద్రతకు కొత్త ఆరోగ్య బీమాను ప్రారంభించిన
సీఎం
పట్టణాభివృద్ధి శాఖ – యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా దీనిని
అమలు
శాశ్వత ఉద్యోగులకు రూ.1 కోటి వరకు ప్రమాద బీమా, రూ.10 లక్షల లైఫ్ కవర్
అవుట్ సోర్సింగ్ వారికి రూ.20 లక్షల ప్రమాద బీమా, రూ.2 లక్షల లైఫ్ కవర్ ఉంటుంది
తక్కువ ప్రీమియంతో కుటుంబ సభ్యులతో కలిపి మొత్తంగా రూ.33 లక్షల వరకు ఆరోగ్య బీమా
