వేల్పూర్ మండల కేంద్రంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి

భారత్ న్యూస్ హైదరాబాద్.వేల్పూర్ మండల కేంద్రంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు,చిన్నారులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు..