the requests of the petitioners in the public address held on

భారత్ న్యూస్ హైదరాబాద్,మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి లో అర్జిదారుల వినతులు తెలుసుకుని విజ్ఞాపనలు స్వీకరిస్తున్న రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ.