Chief YS Sharmila Reddy’s meeting concluded with the chief leaders at the party office

Bharathnews.hyd,,

పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో ముగిసిన అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి సమావేశం

కాంగ్రెస్ లో YSRTP విలీనంపై నేతలతో ప్రధాన చర్చ

తుది దశకు చేరుకున్న పార్టీ విలీన ప్రక్రియ

రేపు పార్టీ నేతలతో కలిసి డిల్లీ వెళ్ళాలని నిర్ణయం

పార్టీ విలీనం,భవిష్యత్ కార్యాచరణపై డిల్లీ వేదికగా రేపు కీలక ప్రకటన