భారత్ న్యూస్ సినిమా.. జపాన్ లో భూకంపం నుంచి తృటిలో తప్పించుకున్న జూనియర్ ఎన్టీఆర్ జపాన్ జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన పెను భూకంపం వల్ల ఇప్పటివరకు 15 మంది దుర్మరణం పాలయ్యారు గాయపడ్డారు నివాస భవనాలు శిబిరాల కింద చాలామంది చిక్కుకొని ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరుగుచ్చని అంచనాలు ఉన్నాయి అయితే 48 వేలకు పైగా నివాసాలు భూకంపం బారిన పడ్డాయని చాలా వరకు నే లామట్టమయ్యాయని 54,000 మందికి పైగా నిరాశులు అయ్యారని అనేక ప్రాంతాల బ్లాక్ అవుట్ చేర్పడ్డాయని 50 వేలకు పైగా నివాసాలు విద్యుత్ సరఫరా సంభవించిపోయిందని రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సంబంధాలు తెగిపోయాయని దీనివల్ల సహాయ చర్యలు జాప్యం ఏర్పడుతుంది