భారత్ న్యూస్ హైదరాబాద్,
కాసేపట్లో బీఆరెస్ ,బీజేపీ ఎమ్మెల్యేల పై డీజీపీ కి పిర్యాదు చేయనున్న కాంగ్రెస్ నేతలు..
బీజేపీ ,బీఆరెస్ లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాయని పిర్యాదు చేయనున్న పీసీసీ జనరల్ సెక్రెటరీలు కైలాష్ నేత , చారుకొండ వెంకటేష్ , మధుసూదన్ రెడ్డి..
ఇటీవల ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ,బీఆరెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి…
బీజేపీ ,బీఆరెస్ లు కుట్రపన్ని ఒకరకమైన స్టేట్మెంట్ ఇచ్చారని పిర్యాదులో పేర్కొన్న కాంగ్రెస్ నేతలు..