సంగారెడ్డి: విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి

…భారత్ న్యూస్ హైదరాబాద్….సంగారెడ్డి: విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసిన యూనిఫామ్, టెస్ట్ బుక్స్ పుస్తకాల వివరాలను వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ప్రకటనలో తెలిపారు. చాలామంది ప్రధానోపాధ్యాయులు వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయలేదని చెప్పారు. మండల విద్యాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని నమోదు చేయించేలా చూడాలని పేర్కొన్నారు….