జూలై 2 నుంచి ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన

భారత్ న్యూస్ ఢిల్లీ….జూలై 2 నుంచి ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన

బ్రెజిల్‌లోని బ్రిక్స్‌ సదస్సులో పాల్గొననున్న మోదీ

బ్రెజిల్‌తో పాటు ఘనా, ట్రినిడాడ్, టోబాగో..అర్జెంటీనా, నమీబియాలో పర్యటించనున్న మోదీ.