తిరుప్పూర్ స్పిన్నింగ్ మిల్లుల యజమానుల కీలక నిర్ణయం…

భారత్ న్యూస్ అనంతపురం..చెన్నై :

తిరుప్పూర్ స్పిన్నింగ్ మిల్లుల యజమానుల కీలక నిర్ణయం…

కిలో నూలు పై 7 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటన

ఇవాల్టి నుంచే అమల్లోకి కొత్త ధరలు…

వస్త్ర తయారీ రంగంపై పడనున్న తీవ్ర ప్రభావం

పెరగనున్న బట్టల తయారీ ఖర్చు