548 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల,

భారత్ న్యూస్ విజయవాడ…548 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల

Ammiraju Udaya Shankar.sharma News Editor…స్థానిక సంస్థలకు రూ.548.28 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

2025-26 సంవత్సరానికి టైడ్ గ్రాంట్ కింద జిల్లా, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలకు కేటాయించింది.

ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ను ఆదేశిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు