భారత్ న్యూస్ ఢిల్లీ…..కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..
కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల అధికారక విధి కాదు
నిందితులైన పోలీసులను శిక్షించడానికి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదు
సభ్య సమాజంలో కస్టడీ మరణం ఘోరమైన నేరం
థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, రికార్డులు ఫోర్జరీ చేయడం పోలీసుల విధి నిర్వహణ కిందకు రావు

పోలీసుల పిటిషన్ ను కొట్టివేస్తూ జస్టిస్ గజేంద్రసింగ్ తీర్పు