సగం నూకలు సగం సన్న బియ్యం ఉన్నాయి.ఫ్రీ బస్సు పెట్టి మాలో మాకు గొడవ పెట్టిండు

…భారత్ న్యూస్ హైదరాబాద్….సగం నూకలు సగం సన్న బియ్యం ఉన్నాయి

రూ.2500 కోసం మీద పడి ఓట్లు వేస్తే గంగలో కలిపిండు

ఫ్రీ బస్సు పెట్టి మాలో మాకు గొడవ పెట్టిండు

రూ.500 గ్యాస్ అన్నాడు ఇంత వరకు వస్తలేదు

రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి చేసింది ఏమిలేదు

కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే….