భారత్ న్యూస్ ఢిల్లీ….భారతదేశంలో ప్రస్తుతం మాట్లాడే భాషల వయస్సు:-
- తమిళం (5 వేల సంవత్సరాలు)
- సంస్కృతం (4 వేల సంవత్సరాలు)
- కన్నడ (2 వేల సంవత్సరాలు)
- తెలుగు (2 వేల సంవత్సరాలు)
- మలయాళం (2 వేల సంవత్సరాలు)
- ఒడియా (2 వేల సంవత్సరాలు)
- మరాఠీ (1.8 వేల సంవత్సరాలు)
- బెంగాలీ (1.5 వేల సంవత్సరాలు)
- గుజరాతీ (1 వేల సంవత్సరాలు)
- హిందీ (0.8 వేల సంవత్సరాలు)
Point to be noted👇

తమిళం అత్యంత పురాతనమైనది & హిందీ అత్యంత నూతనమైనది.