రామచంద్రాపురం మండలం, కుప్పం బాదురు, పివీ పురంలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ,,,,

భారత్ న్యూస్ గుడివాడ……

కుప్పం బాదురు, పివీ పురంలలో వైసీపీ ఖాళీ

రామచంద్రాపురం మండలం, కుప్పం బాదురు, పివీ పురంలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయింది. సోమవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో పంచాయతీకి చెందిన పివి పురంకి చెందిన దనంజయులు, వెంకటేష్, సుధాకర్, కృష్ణ రెడ్డి, సురేష్, సుబ్రమణ్యం, చంద్రయ్య, సుబ్రమణ్యం, యువరత్న, రాము, పివీ పురంకి చెందిన అశోక్ రెడ్డి, రఘునాథ రెడ్డి, రాందాస్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, దొరస్వామి రెడ్డి తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. రెండు పంచాయితీల నుంచి టీడీపీకి భారీ మెజార్టీ తీసుకువస్తామని కొత్తగా పార్టీలో చేరిన వారన్నారు.