తాత గెలుపు కోసం మనమరాలు విస్తృత ప్రచారం,,

భారత్ న్యూస్ మోపిదేవి

తాత గెలుపు కోసం మనమరాలు విస్తృత ప్రచారం

మెరకనపల్లి పంచాయతీ శీలం వారి గూడెం, మగతా లంక గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్ల అభ్యర్థించిన అక్షర

అక్షరకు అపూర్వ స్వాగతం పలికిన శీలం వారి గూడెం గ్రామస్తులు.

రెండు ఓట్లు గాజు గ్లాస్ గుర్తుపై వేసి బుద్ధ ప్రసాద్, వల్లభనేని బాలశౌరి ని గెలిపించండి.

డాక్టర్ మండల బుద్ధ ప్రసాద్ మనమరాలు అక్షర..

ఈ కార్యక్రమంలో మోపిదేవి మండలం జడ్పిటిసి సభ్యులు మెడ బలిమి మల్లికార్జునరావు మెరకనపల్లి గ్రామం టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు..