వైఎస్ఆర్సిపి పార్టీని గెలిపించాలని డీ.ఎన్.అర్.పెద్ద కోడలు అనుపమ కలిదిండి మండల కోరుకొల్లులోనూ,చిన్న కోడలు..

ఏలూరు జిల్లా కైకలూరు:(భారత్ న్యూస్)::వైఎస్ఆర్సిపి పార్టీని గెలిపించాలని డీ.ఎన్.అర్.పెద్ద కోడలు అనుపమ కలిదిండి మండల కోరుకొల్లులోనూ,చిన్న కోడలు మండవల్లి మండలంలింగాలలోనూ విస్తుత ఇంటింటి ప్రచారం 07/05/2024
రానున్న ఎన్నికలలో వైసీపీ అభ్యర్థుల విజయానికి ఇంటింట ప్రచారానికి కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు దూలం శ్రీ అనుపమ, ఈ రోజు ఉదయం కలిదిండి మండలం కోరుకొల్లు సచివాలయ పరిధి లోనూ,చిన్న కోడలు దూలం స్వాతిమండవల్లి మండలం లింగాలలోనూవిస్తృతంగా .వైసీపీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం లో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, కైకలూరు అసెంబ్లీ అభ్యర్థి గా దూలం నాగేశ్వరరావు జగనన్న ఆశీస్సులతో పోటీ చేస్తున్నారని.. జనాశీస్సులు కూడా వారిరువురికి అందించి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి విజయం చేకూర్చాలని కోరుతూ ఇంటింటి ప్రచారాలను నిర్వహించారు. ఈ కార్యక్రములోకోరుకొల్లు గ్రామ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు దూలం అనుపమతో ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూముందుకు సాగుతున్నారుమండవల్లి మండలం వైఎస్ఆర్సిపి నాయకులు దూలం స్వాతికి మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారుఈ రెండు మండలాల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,పెద్ద ఎత్తున పాల్గొన్నారు .